వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మెరుగుపడ్డబెల్లంకొండ, చౌదరిల పరిస్థితి
విజయవాడ:విజయవాడలోని శారదా కళాశాల విద్యార్థినిశ్రీలక్ష్మి హత్య కేసులో యాంటీ గుండాస్క్వాడ్ పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్లక్ష్మీపతి సస్పెండయ్యారు. విజయవాడపోలీసు కమీషనర్ కృష్ణప్రసాద్శుక్రవారం ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు. శ్రీలక్ష్మి అనే విద్యార్థినినిమనోహర్ అనే యువకుడు కళాశాలఆవరణలో దారుణంగా హత్య చేసినవిషయం తెలిసిందే.
Comments
Story first published: Friday, June 25, 2004, 23:53 [IST]