వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెరుగుపడ్డబెల్లంకొండ, చౌదరిల పరిస్థితి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీసు కమీషన్‌( ఎపిపియస్‌సి) గ్రూప్‌ వన్‌ఉద్యోగాలకు నాలుగేళ్ల వయోపరిమితిసడలిస్తూ ప్రభుత్వం నిర్ణయంతీసుకుంది. ఎపిపియస్‌సి చైర్మన్‌పేర్వారం రాములు, ఇతరఉన్నతాధికారులతో ముఖ్యమంత్రిడాక్టర్‌ వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఈనిర్ణయాన్ని ప్రకటించారు.

నాలుగేళ్లవిరామం తర్వాత ఎపిపియస్‌సిగ్రూప్‌ వన్‌ ఉద్యోగాల భర్తీకి నాలుగేళ్లవిరామం తర్వాత నోటిఫికేషన్‌విడుదలైనందున వయోపరిమితినిసడలించాలని అభ్యర్థులు ప్రభుత్వాన్నికోరారు. ఈ కోరికకు ప్రభుత్వంసానుకూలంగా ప్రతిస్పందించింది. మరోరెండు వందల యాబై గ్రూప్‌ వన్‌పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలచేస్తామని రాజశేఖర్‌ రెడ్డి చెప్పారు.వయోపరిమితి సడలింపుతో ఇప్పటివరకు ఉన్న ముప్పై మూడేళ్లగరిష్ట వయోపరిమితి ముప్పైయేడేళ్లకు పెరుగుతుంది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X