వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెరుగుపడ్డబెల్లంకొండ, చౌదరిల పరిస్థితి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:బలహీనవర్గాల గృహ నిర్మాణపథకం అమలుపై ప్రభుత్వ వైఖరికినిరసనగా శుక్రవారంతెలుగుదేశం శాసనసభ నుంచివాకౌట్‌ చేసింది. ప్రతిపక్ష సభ్యులనియోజకవర్గాల్లో పేదల ఇళ్లనిర్మాణాన్ని అధికారంలోకి వచ్చినవెంటనే కాంగ్రెస్‌ ప్రభుత్వం రద్దుచేసిందని తెలుగుదేశంవిమర్శించింది.

పేదలఇళ్ల నిర్మాణం ఎన్నికల వల్ల మధ్యలోఆగిపోయిందని, ప్రస్తుతం యధావిధిగావాటి నిర్మాణాన్ని కొనసాగించాల్సివున్నదని, అయితే కాంగ్రెస్‌ప్రభుత్వం ప్రతిపక్షనియోజకవర్గాల్లోని ఇళ్ల నిర్మాణాన్నిఆపేసిందని తెలుగుదేశం వాదించింది. ఈవ్యవహారంపై న్యాయవిచారణకుఆదేశిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.దాన్ని తెలుగుదేశం అంగీకరించలేదు.సభా సంఘం చేత దర్యాప్తుచేయించాలని తెలుగుదేశంఅభిప్రాయపడింది. దీనికి ప్రభుత్వంసుముఖంగా ప్రతిస్పందించలేదు. దాంతోతెలుగుదేశం సభ్యులు వాకౌట్‌చేశారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X