వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మెరుగుపడ్డబెల్లంకొండ, చౌదరిల పరిస్థితి
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్యస్)ఆగడాలపై తమ పార్టీ అధ్యక్షురాలుసోనియా గాంధీకి ఫిర్యాదు చేసేందుకుతెలంగాణ ప్రాంతీయ కాంగ్రెస్సమన్వయ కమిటీ (టి ఆర్సిసిసి)నాయకులు సిద్ధమవుతున్నారు. టిఆర్యస్ మితిమీరి వ్యవహరిస్తోందనిటి ఆర్సిసిసి నాయకులు కె.కేశవరావు, ఎం. కోదండరెడ్డివిమర్శిస్తున్నారు. టి ఆర్సిసిసినాయకులు శుక్రవారంగాంధీభవన్లోసమావేశమయ్యారు.
Comments
Story first published: Friday, June 25, 2004, 23:53 [IST]