వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెరుగుపడ్డబెల్లంకొండ, చౌదరిల పరిస్థితి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్‌యస్‌)ఆగడాలపై తమ పార్టీ అధ్యక్షురాలుసోనియా గాంధీకి ఫిర్యాదు చేసేందుకుతెలంగాణ ప్రాంతీయ కాంగ్రెస్‌సమన్వయ కమిటీ (టి ఆర్‌సిసిసి)నాయకులు సిద్ధమవుతున్నారు. టిఆర్‌యస్‌ మితిమీరి వ్యవహరిస్తోందనిటి ఆర్‌సిసిసి నాయకులు కె.కేశవరావు, ఎం. కోదండరెడ్డివిమర్శిస్తున్నారు. టి ఆర్‌సిసిసినాయకులు శుక్రవారంగాంధీభవన్‌లోసమావేశమయ్యారు.

మరోవైపుకోస్తా కాంగ్రెస్‌ నాయకులు కూడా టిఆర్‌యస్‌పైధ్వజమెత్తుతున్నారు. తమ బలాన్నిఅతిగా అంచనా వేసుకోవద్దని కాంగ్రెస్‌శాసనసభ్యులు ద్రోణంరాజుసత్యనారాయణ, గాదె వెంకటరెడ్డిసలహా ఇచ్చారు. తెలంగాణకు అధికప్రాధాన్యం ఇవ్వడం పట్ల వారుశుక్రవారం విలేకరులసమావేశంలో అభ్యంతరంతెలియజేశారు. ప్రధాన పార్టీలేవీతెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడడంలేదని, చంద్రశేఖర్‌ రావు మాత్రంఊదరగొడుతున్నారనివారన్నారు.టిఆర్‌యస్‌కు ఇచ్చిన మంత్రిపదవులను జనరల్‌ కోటా కిందతీసుకోవాలని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ చేసినప్రకటన పట్ల వారు వ్యతిరేకవ్యక్తం చేశారు. అది శ్రీనివాస్‌వ్యక్తిగత అభిప్రాయమనివారన్నారు. టి ఆర్‌యస్‌కు ఎక్కువమంత్రి పదవులు ఇవ్వడం వల్ల ఆంధ్రప్రాంతానికి అన్యాయం జరుగుతోందనివారన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X