వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్‌లోఛోటా రాజన్‌ గ్యాంగ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: గ్రామీణసమస్యలపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రిరాజశేఖరరెడ్డి జిల్లా కలెక్టర్లకుసూచించారు. ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చినతర్వాత రాజశేఖరరెడ్డి తొలిసారిగాఇక్కడి జిల్లాకలెక్టర్ల సమావేశంలోప్రసంగించారు. ఉచిత విద్యుత్‌కు ప్రపంచబ్యాంకువ్యతిరేకంగా ఉందని వచ్చిన వార్తలువాస్తవం కాదని ఆయన అన్నారు.

నీటిపారుదలప్రాజెక్టులకు, పట్టణ పేదరిక నిర్మూలనకుభారీగా నిధులు ఇవ్వడానికి ప్రపంచబ్యాంకుసిద్ధంగా ఉందని, ఇటీవల ఢిల్లీ వెళ్ళినప్పుడుతాను ప్రపంచబ్యాంకు ఉన్నతాధికారులతోచర్చించానని ముఖ్యమంత్రి వివరించారు. నిరాశానిస్పృహలకులోనై ఆత్మహత్యలకు పాల్పడాలనుకుంటున్నరైతులను అధికారులు ఒక కంట కనిపెట్టివారికి ధైర్యం చెప్పాలని రాజశేఖరరెడ్డిసూచించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X