వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వార్‌పై నిషేధం ఎత్తివేతపై చంద్రబాబుహర్షం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:తిరుగుబాటు అభ్యర్థులుగా ఎన్నికల్లో పోటీచేసి శాసనసభకు ఎన్నికైనవారికిఅనుబంధ సభ్యులుగా గుర్తింపుఇవ్వాలని కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ(సియల్‌పి) నిర్ణయించింది. సియల్‌పిసమావేశం గురువారంనాడుజరిగింది.

నలుగురుసియల్‌పి కార్యదర్శుల ఎన్నికతో, పాటుముగ్గురు ఉప నేతల ఎన్నిక కూడా జరిగింది.సియల్‌పి కార్యదర్శులుగాఅప్పయ్యదొర, గంగారామ్‌,ప్రతాపరెడ్డి, కొండా సురేఖఎన్నికయ్యారు. పి. సాంబశివరాజు,చనుమోలు వెంకట్రావు, సంభానిచంద్రశేఖర్‌ సియల్‌పి ఉపనేతలుగా ఎన్నికయ్యారు. ఉచితవిద్యుత్‌ కోసం ముఖ్యమంత్రిసహాయనిధికి ఒక్కో శాసనసభ్యుడు పదివేల రూపాయలేసి ఇవ్వాలనినిర్ణయించుకున్నారు. సమావేశంలోనామినేటెడ్‌ పోస్టుల భర్తీపై కూడా చర్చజరిగింది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X