వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వార్పై నిషేధం ఎత్తివేతపై చంద్రబాబుహర్షం
హైదరాబాద్:కడప జిల్లా ప్రొద్దుటూరు సమీపంలో జరిగినహత్యల కేసులో దోషులు ఎంతటివారైనాశిక్షించి తీరుతామని ముఖ్యమంత్రిడాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డిచెప్పారు. గురువారం శాసనసభలోఆయన ఈ విషయం చెప్పారు. బుధవారంజరిగిన హత్యలకు రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేదని ఆయనఅన్నారు.
Comments
Story first published: Thursday, July 15, 2004, 23:53 [IST]