వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జిటిబి డిపాజిట్లుభద్రం: చిదంబరం
కృష్ణాజలాలపై అఖిల పక్ష సమావేశం ఏర్పాటుచేస్తామని, రైతులకు మేలు చేసేచర్యలే తీసుకుంటామని ఆర్థిక మంత్రికె. రోశయ్య చెప్పారు. అయితే దీంతోప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడు సంతృప్తి చెందలేదు.రాజకీయాలకు అతీతంగా సమస్యనుపరిగణనలోకి తీసుకోవాలని ఆయనసూచించారు. కర్ణాటకపై ఒత్తిడితెచ్చేందుకు అన్ని పార్టీల ప్రతినిధులతోఢిల్లీ వెళ్దామని ఆయన సూచించారు.
సమస్యతీవ్రతను తాము గుర్తించామని, అన్నికోణాల్లో సమస్యను పరిశీలిస్తున్నామని,ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందనేవిమర్శలో నిజం లేదని రోశయ్య అన్నారు.సమస్యపై ముఖ్యమంత్రి స్పందించాలనితెలుగుదేశం సభ్యులు పట్టుబట్టడం పట్లరోశయ్య ఆగ్రహం చెందారు.
Story first published: Friday, July 16, 2004, 23:53 [IST]