నేడు లక్ష్మణ్ రిసెప్షన్ కు క్రికెటర్లు
న్యూఢిల్లీ:ఆంధ్రప్రదేశ్కు చెందిన జి.వెంకటస్వామి లోక్సభలో కాంగ్రెస్ ఉపనేతగా నియమితులయ్యారు.ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాలఇన్చార్జిగా మధ్యప్రదేశ్ మాజీముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్నియమితులయ్యారు. తనకు కేంద్రమంత్రివర్గంలో చోటులభించకపోవడంపై గతంలోవెంకటస్వామి తీవ్ర అసంతృప్తికిగురైన విషయం తెలిసిందే.
సోనియాగాంధీ శనివారంనాడు అఖిల భారతకాంగ్రెస్ కమిటీ ( ఎ ఐసిసి)ని, వర్కింగ్కమిటీని పునర్వ్యస్థీకరించారు.ఆర్.కె. ధావన్, మొహిసినా కిద్వాయ్,వాయలార్ రవిలు తమ ప్రధానకార్యదర్శి పదవులు కోల్పోయారు. వారిస్థానంలో మార్గరెట్ ఆల్వా, సాల్మన్కుర్షీద సతవ్రత చతుర్వేదిలుప్రధాన కార్యదర్శులుగానియమితులయ్యారు.
అజయ్మాకెన్కు మొదటిసారి లోక్సభకుఎన్నికైన ఎవరికి కూడా పార్టీ పదవులుఇవ్వలేదు. అజయ్ మాకెన్కార్యదర్శిగా ఎంపికయ్యారు. ఏ పదవిలేకుండానే పార్టీ కోసం పని చేస్తాననిరాహుల్ గాంధీ ప్రకటించారు. అంబికాసోనీ, ముకుల్ వాస్నిక్, దిగ్విజయ్సింగ్,అశోక్ గెహ్లాట్, జనార్దన్ ద్వివేది ప్రధానకార్యదర్శులుగానియమితులయ్యారు.
వాయలార్రవిని రాజ్యసభ డిప్యూటీచైర్పర్సన్గా నియమించారు.కాంగ్రెస్ అధ్యక్షురాలి రాజకీయకార్యదర్శిగా అహ్మద్ పటేల్కొనసాగుతారు. మీడియాడిపార్ట్మెంట్ చైర్పర్సన్గాఅంబికా సోనీని తప్పించి ఆమె స్థానంలో గిరిజావ్యాస్గా నియమించారు.