వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నేడు లక్ష్మణ్ రిసెప్షన్ కు క్రికెటర్లు
హైదరాబాద్:విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపైసమీక్షకు ఆర్థిక మంత్రి కె. రోశయ్యఅధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వం ఒకకమిటీని నియమించింది. ఈ మేరకుశనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
రిటైర్డ్ఐ. ఎ. ఎస్. అధికారి అబ్రహం, అడ్వొకేట్జనరల్ సుదర్శన్ రెడ్డి, ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి ఈ కమిటీసభ్యులుగా వ్యవహరిస్తారు.ప్రైవేట్ విద్యుత్ సంస్థల నుంచికొనుగోలు చేసే విద్యుత్ రేట్ల నిర్ణయంలోఅవకతవకలు జరిగాయనితెలుగుదేశం ప్రభుత్వ హయాంలోకాంగ్రెస్ విమర్శించింది. కాంగ్రెస్అధికారంలోకి వచ్చిన తర్వాతా ఈఒప్పందాలను సమీక్షించాలనిమంత్రివర్గం నిర్ణయించింది. ఈనేపథ్యంలో విద్యుత్ కొనుగోలుఒప్పందాలపై సమీక్షకు కమిటీఏర్పాటయింది.
Comments
Story first published: Saturday, July 17, 2004, 23:53 [IST]