నేడు లక్ష్మణ్ రిసెప్షన్ కు క్రికెటర్లు
చెన్నై:తమిళనాడులోని తంజావూరు జిల్లాకుంభకోణం పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదం కేసులో నలుగురిని అరెస్టుచేశారు. పాఠశాల కరస్పాండెంట్ను,ఇద్దరు వంటవాళ్లను, మధ్యాహ్నభోజన పథకం సూపర్వైజర్నుఅరెస్టు చేశారు. అగ్ని ప్రమాదంలోమరణించినవారి సంఖ్య తొంబైకిచేరుకుంది.
ఆస్పత్రిలోచికిత్స పొందుతున్నవారిలో ఇద్దరుశనివారం మరణించారు. దీంతోప్రమాదంలో మరణించినవారి సంఖ్యతొంబైకి చేరుకుంది.క్షతగాత్రుల్లో పదమూడు మందిప్రమాదం నుంచి బయటపడినట్లువైద్యులు తెలిపారు. మరణించివిద్యార్థుల్లో నలబై మూడుబాలికలున్నారని, అరవై మందివిద్యార్థుల అంత్యక్రియలుశుక్రవారం జరిగినట్లు తంజావూరుజిల్లా కలెక్టర్ డాక్టర్ జె.రాధాకృష్ణన్ తెలిపారు. గుర్తించనిమృతదేహాలను కోల్డ్ స్టోరేజ్లోవుంచారు.
కేంద్రసమాచార సాంకేతిక మంత్రి దయానిధిమారన్ కుంభకోణం సందర్శించారు.ఈ విధమైన ప్రమాదాలనునివారించడానకి అధికారులు సరైనచర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లుఆయన తెలిపారు.
ఈప్రమాదం నేపథ్యంలోఅప్రమత్తమైన సేలం జల్లా అధికారయంత్రాంగం రంగంలోకి దిగింది.గుర్తింపు లేని ఎనబై ఆరు పాఠశాలలనుమూసేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈపాఠశాలల్లోని విద్యార్థులను గుర్తింపుపొందిన పాఠశాలల్లో చేర్చనున్నట్లు జిల్లాకలెక్టర్ ఎ. సుకుమారన్విలేకరులతో చెప్పారు.