వార్అమరవీరుల స్థూపాల ఆవిష్కరణ
ముస్లింరిజర్వేషన్లకు
వ్యతిరేకంగాఉద్యమం:
వెంకయ్య
న్యూఢిలీ:
ముస్లింలకు
ఐదు
శాతం
రిజర్వేషన్కల్పిస్తూ
మన
రాష్ట్ర
ప్రభుత్వం
తీసుకున్ననిర్ణయానికి
వ్యతిరేకంగా
పోరాడాలనిభారతీయ
జనతా
పార్టీ
నిర్ణయించింది.
విద్య,ఉగ్యోగాల్లో
ముస్లింలకు
రిజర్వేషన్ప్రక్రియ
జాతివ్యతిరేకమైనదనిభారతీయ
జనతాపార్టీ
అభివర్ణించింది.
ఈ
నిర్ణయాన్నివ్యతిరేకిస్తూ
ఈనెల
26
నుంచి
దేశవ్యాప్తంగాపక్షం
రోజులపాటు
ఉద్యమంనిర్వహించనున్నట్లు
పార్టీ
అధ్యక్షుడుఎం.
వెంకయ్య
నాయుడు
ఆదివారంవిలేకరులకు
తెలిపారు.
"ఆంధ్రపదేశ్ప్రభుత్వంమతపరంగా రిజర్వేషన్లు ప్రకటించడంప్రమాదకరం. బుజ్జగింపురాజకీయాలకు ఈ చర్య ప్రారంభం. ఇది జాతిప్రయోజనాలకువిరుద్ధమైన ఈ నిర్ణయం. దీనివల్లమతపరమైన విభజనకు దారితీస్తుందనిఆయన హెచ్చరించారు. ఎన్నికలకుముందు మైనార్టీలనుకలుపుకొనిపోతామంటూ బీజేపీ చేసినయత్నాల గురించి ప్రశ్నించగా, తాముముస్లింలకు వ్యతిరేకం కాదని,కాకపోతే, ఓటుబ్యాంకు రాజకీయాలకువ్యతిరేకమన్నారు.