వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రైతు సమస్యలపై టిడిపి వాకౌట్
హైదరాబాద్:వ్యవసాయ రంగంపై రాష్ట్రప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని ఆరోపిస్తూ తెలుగుదేశం పార్టీసభ్యులు బుధవారం శాసనసభ నుంచి వాకౌట్ చేశారు. ప్రైవేటువ్యక్తుల వద్ద తీసుకున్న రుణాల చెల్లింపుపై ప్రభుత్వం ఆరు నెలలమారటోరియం ప్రకటించడం వల్ల రైతులకు కొత్తగా అప్పులుపుట్టడం లేదని, ప్రభుత్వ ఆర్థిక సంస్థలు అరకొరగా రుణాలుమంజూరు చేస్తున్నాయని టిడిపి సభ్యులు ఆందోళనవ్యక్తంచేశారు. పార్టీ సభ్యులు దేవేందర్ గౌడ్, ఉమామహేశ్వరరావు ప్రశ్నోత్తరాల సమయంలో ఈ సమస్యను ప్రస్తావించారు.
Comments
Story first published: Wednesday, July 21, 2004, 23:53 [IST]