వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భూములపంపిణీకి ప్రత్యేక ట్రిబ్యునల్‌:మంత్రి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:వివాదాలు లేని బంజరు భూములనుపంచడానకి వెంటనే చర్యలుతీసుకుంటామని రెవెన్యూ మంత్రిధర్మాన ప్రసాదరావుశుక్రవారం శాసనసభలో చెప్పారు.అవసరమైతే అందుకు ప్రత్యేకట్రిబ్యునల్‌ ఏర్పాటు చేస్తామని ఆయనచెప్పారు.

రాష్ట్రంలోరెండు లక్షల డెబ్బై ఒక్క వేలహెక్టార్ల భూములు వివాదాల్లోవున్నాయని, ఈ వివాదాల పరిష్కారానికిచర్యలు తీసుకుంటున్నామని ఆయనచెప్పారు. రాష్ట్రంలో వున్న మిగులుభూములపై ప్రభుత్వానికి అంచనాఉన్నదని ఆయన చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X