వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
భూములపంపిణీకి ప్రత్యేక ట్రిబ్యునల్:మంత్రి
హైదరాబాద్:వివాదాలు లేని బంజరు భూములనుపంచడానకి వెంటనే చర్యలుతీసుకుంటామని రెవెన్యూ మంత్రిధర్మాన ప్రసాదరావుశుక్రవారం శాసనసభలో చెప్పారు.అవసరమైతే అందుకు ప్రత్యేకట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని ఆయనచెప్పారు.
Comments
Story first published: Friday, July 23, 2004, 23:53 [IST]