వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేరుగాచర్చలకు వస్తాం: వార్‌రామకృష్ణ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:ప్రభుత్వంతో పీపుల్స్‌వార్‌ నేతలునేరుగా చర్చల్లో పాల్గొంటారనిపీపుల్స్‌వార్‌ రాష్ట్ర కమిటీకార్యదర్శి రామకృష్ణ అన్నారు.ఆయన రాసిన లేఖ శుక్రవారంప్రభుత్వానికి అందింది. పీపుల్స్‌వార్‌నాయకులతలలపై ఉన్న రివార్డులనుఎత్తేయాలని ఆయన డిమాండ్‌చేశారు.

సమస్యపరిష్కారం కోసం ఉద్యమించడం ప్రజలహక్కు అని, ఈ హక్కును ప్రభుత్వంగుర్తించాలని ఆయన అన్నారు.పీపుల్స్‌వార్‌పై నిషేధం ఎత్తివేతతాత్కాలికమేనంటే ప్రజల ఆగ్రహానికిప్రభుత్వం గుర్తించాల్సి వుంటుందనిఆయన అన్నారు.ఇదిలావుంటే, సి ఐడి వెబ్‌సైట్‌లోమోస్ట్‌ వాంటెడ్‌గా వున్నరామకృష్ణ పేరును తొలిగించాలనిపీపుల్స్‌వార్‌ ప్రతినిధులువరవరరావు, గద్దర్‌,కళ్యాణరావు డిమాండ్‌ చేశారు. ఈడిమాండ్‌ను హోం మంత్రి కె. జానారెడ్డిఅంగీకరించారు. అయితే ఇప్పటికీ మోస్ట్‌వాంటెడ్‌గా రామకృష్ణ పేరును సిఐడి వెబ్‌సైట్‌ నుంచితొలగించలేదు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X