వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నేరుగాచర్చలకు వస్తాం: వార్రామకృష్ణ
హైదరాబాద్:ప్రభుత్వంతో పీపుల్స్వార్ నేతలునేరుగా చర్చల్లో పాల్గొంటారనిపీపుల్స్వార్ రాష్ట్ర కమిటీకార్యదర్శి రామకృష్ణ అన్నారు.ఆయన రాసిన లేఖ శుక్రవారంప్రభుత్వానికి అందింది. పీపుల్స్వార్నాయకులతలలపై ఉన్న రివార్డులనుఎత్తేయాలని ఆయన డిమాండ్చేశారు.
Comments
Story first published: Friday, July 23, 2004, 23:53 [IST]