వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సొరేన్‌వ్యవహారం: స్తంభించిన పార్లమెంటు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:కేంద్ర బొగ్గు గనుల మంత్రి శిబు సొరేన్‌వ్యవహారం శుక్రవారం పార్లమెంటుఉభయసభలను కుదిపేసింది.రాజ్యసభ కార్యకలాపాలేవీచేపట్టకుండానే వాయిదా పడింది.లోక్‌సభ వచ్చే నెల పదహార తేదీవరకు వాయిదా పడింది.

శిబుసొరేన్‌ను మంత్రివర్గం నుంచితొలగించాలని, ఈ వ్యవహారంపై ప్రధానిమన్మోహన్‌ సింగ్‌ వివరణ ఇవ్వాలనిజాతీయ ప్రజాస్వామ్య కూటమి (యన్‌డి ఎ)పక్షాలు ఉభయ సభల్లోనూ డిమాండ్‌చేశాయి. ఈ విషయంపై ప్రభుత్వం నుంచి ఏవిధమైన సానుకూల స్పందనరాకపోడంతో ప్రతిపక్షాలుగందరగోళం సృష్టించాయి. శిబుపొరేన్‌ వ్యవహారం తేలేవరకుతమ పట్టు వీడకూడదని ప్రతిపక్షాలునిర్ణయించాయి.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X