వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజ్యాధికారంవచ్చే వరకు ఉద్యమం:వరవరరావు

By Staff
|
Google Oneindia TeluguNews

వరంగల్‌:రాజ్యాధికారం వచ్చే వరకువిప్లవోద్యమం ఆగదని విప్లవరచయితల సంఘం (విరసం)కార్యవర్గ సభ్యుడువరవరరావు అన్నారు.ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నపీపుల్స్‌వార్‌ ప్రతినిధుల్లోవరవరరావు ఒకరు.

రామకృష్ణఅలియాస్‌ పోలెం సుదర్శన్‌ రెడ్డిసంస్మరణ సభ వరంగల్‌ జిల్లాయనమామల మార్కెట్‌ యార్డులో ఈనెల ఇరవై ఎనిమిదవ తేదీనజరుగుతుందని ఆయన చెప్పారు.స్థూపం ఆవిష్కరణ మెగిలిచెర్లలో అదేరోజు మధ్యాహ్నం రెండు గంటలకుజరుగుతుందని ఆయన చెప్పారు.పీపుల్స్‌వార్‌ తలపెట్టిన ఈబహిరంగ సభకు ఏర్పాట్లు చకచకాజరిగిపోతున్నాయి.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X