వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వార్సభకు ఆటంకాలుండవు: జానారెడ్డి
హైదరాబాద్:వరంగల్ జిల్లా మొగిలిచెర్లలోబుధవారం జరిగే పీపుల్స్వార్ అమరవీరుల సంస్మరణ సభకు ఏవిధమైన ఆటంకాలు ఉండవని హోంమంత్రి కుందూరు జానా రెడ్డి స్పష్టంచేశారు. ఈ సభకు పోలీసులు ఏ విధమైనఆటంకాలు కల్పించబోరని ఆయనమంగళవారం విలేకరులతోఅన్నారు. పోలీసుల చేతిలో హతమైనతమ నేత రామకృష్ణ అలియాస్పోలెం సుదర్శన్ రెడ్డి గ్రామంమొగిలిచెర్లలో పీపుల్స్వార్ ఈ సభనుతలపెట్టింది.
Story first published: Tuesday, July 27, 2004, 23:53 [IST]