వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వార్‌సభకు ఆటంకాలుండవు: జానారెడ్డి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:వరంగల్‌ జిల్లా మొగిలిచెర్లలోబుధవారం జరిగే పీపుల్స్‌వార్‌ అమరవీరుల సంస్మరణ సభకు ఏవిధమైన ఆటంకాలు ఉండవని హోంమంత్రి కుందూరు జానా రెడ్డి స్పష్టంచేశారు. ఈ సభకు పోలీసులు ఏ విధమైనఆటంకాలు కల్పించబోరని ఆయనమంగళవారం విలేకరులతోఅన్నారు. పోలీసుల చేతిలో హతమైనతమ నేత రామకృష్ణ అలియాస్‌పోలెం సుదర్శన్‌ రెడ్డి గ్రామంమొగిలిచెర్లలో పీపుల్స్‌వార్‌ ఈ సభనుతలపెట్టింది.

సభకుఅనుమతి తీసుకున్నందున ఆటంకాలుఉండవని మంత్రి అన్నారు. పీపుల్స్‌వార్‌నేతలు కోరితే రక్షణ ఏర్పాట్లుచేస్తామని ఆయన చెప్పారు. అయితేఅవాంఛనీయ సంఘటనలు జరగకుండాపోలీసు బందోబస్తు వుంటుందని ఆయనఅన్నారు. ఈ సభకు పీపుల్స్‌వార్‌నేతలు తుపాకులతో రాకూడదనిఆయన సూచించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X