వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోనసీమప్రాజెక్టుపై సిఐడి విచారణ: వైయస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:కోనసీమ విద్యుత్‌ ప్రాజెక్టుఅవకతవకలపై సి ఐడి విచారణకుఆదేశించనున్నట్లు ముఖ్యమంత్రిడాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డిమంగళవారం శాసనసభలోచెప్పారు. బిగ్‌బాస్‌ వ్యవహారంమంగళవారం శాసనసభనుకుదిపేసింది. అధికార కాంగ్రెస్‌,ప్రతిపక్ష తెలుగుదేశం సభ్యులమధ్య తీవ్ర వాగ్వివాదం చెలరేగింది.

ఆర్థికమంత్రి కె. రోశయ్య చేసిన ఒక వ్యాఖ్యకుతీవ్ర నిరసన వ్యక్తం చేస్తూతెలుగుదేశం సభ్యుడు ఎర్రబెల్లిదయాకర్‌ రావు స్పీకర్‌ పోడియంవద్ద బైఠాయించారు. స్పీకర్‌ కె.ఆర్‌. సురేష్‌ రెడ్డి ఎంతగానచ్చజెప్పినా ఆయన వినలేదు.తెలుగుదేశం సభ్యుడు యనమలరామకృష్ణుడు జోక్యంతో ఆయనవెనక్కి వచ్చి సీట్లో కూర్చున్నారు.ఈసమయంలో ముఖ్యమంత్రి డాక్టర్‌వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి జోక్యంచేసుకుని బిగ్‌బాస్‌ వ్యవహారంతేలాలని అన్నారు. ఫోర్జరీ లేఖ అనితెలుగుదేశం ప్రభుత్వ హయాంలోఅన్నారని, అయితే ఈ లేఖను ఎవరు ఫోర్జ్‌చేశారనేది తేలాల్సిన అవసరంఉన్నదని, ఆ లేఖను బయట పెట్టిననాయకుడు ఇప్పుడు పార్టీ మారారనిఆయన అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X