వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జిటిబి డిపాజిట్లుభద్రం: చిదంబరం
చెన్నై:గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ (జిటిబి) నుంచి విత్డ్రాచేసుకునే సొమ్ము లిమిట్ను త్వరలోపెంచనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిపి. చిదంబరం సూచనప్రాయంగాచెప్పారు. విద్య, వైద్య ఖర్చుల కోసంతీసుకునే సొమ్ము పరిమితిపై సడలింపుఇచ్చినట్లు ఆయన బుధవారంవిలేకరులతో చెప్పారు.
Comments
Story first published: Wednesday, July 28, 2004, 23:53 [IST]