వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాఎమ్మెల్యేలకు రక్షణ లేదు:చంద్రబాబు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:తమ పార్టీ కార్యకర్తలు హత్యకుగురి అవుతుండడంపైతెలుగుదేశం పార్టీ బుధవారంశాసనసభలో ఆందోళన వ్యక్తంచేసింది. తమ పార్టీ నాయకులకు,కార్యకర్తలకు రక్షణ లేకుండాపోయిందని ప్రతిపక్ష నాయకుడు నారాచంద్రబాబునాయుడుఅన్నారు.

తమకార్యకర్తల హత్యలపైతెలుగుదేశం పార్టీ ఇచ్చిన వాయిదాతీర్మానాన్ని స్పీకర్‌ కె. ఆర్‌. సురేష్‌రెడ్డి తిరస్కరించారు. అయితేతెలుగుదేశం సభ్యులు తమ పట్టునువీడలేదు. రాజకీయాలతో సంబంధంలేని సంఘటనలను కూడాతెలుగుదేశంలేవనెత్తుతోందని కాంగ్రెస్‌సభ్యులు అన్నారు. ఈ వాదననుచంద్రబాబునాయుడుఅంగీకరించలేదు. తమ పార్టీ సభ్యుడుపరిటాల రవీంద్రకు ప్రాణ హాని ఉన్నదనిఆయన అన్నారు. ఈ విషయంపైప్రభుత్వానికి, స్పీకర్‌కు,గవర్నర్‌కు తెలియజేశామని,అయితే ఫలితమేదీ కనిపించలేదనిఆయన అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X