వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్‌తెలంగాణ ద్రోహి: వరవరరావు

By Staff
|
Google Oneindia TeluguNews

వరంగల్‌:తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్‌యస్‌)అధినేత కె. చంద్రశేఖర్‌ రావుపైవిప్లవ రచయితల సంఘం (విరసం)కార్యవర్గ సభ్యుడువరవరరావు తీవ్రంగాధ్వజమెత్తారు. ప్రభుత్వంతోజరుగుతున్న చర్చల్లోవరవరరావు పీపుల్స్‌వార్‌ప్రతినిధిగా సాల్గొంటున్న విషయంతెలిసిందే. కెసి ఆర్‌పైనే కాకుండాఈనాడు దినపత్రిక అధిపతిరామోజీరావుపై కూడావరవరరావు వరంగల్‌ జిల్లామొగిలిచెర్ల బహిరంగ సభలోబుధవారం ధ్వజమెత్తారు.

చంద్రశేఖర్‌రావు రామోజీరావు నుంచి ఐదు కోట్లరూపాయల ముడుపులుపుచ్చుకున్నారని ఆయన ఆరోపించారు.చంద్రశేఖర్‌ రావు దోపిడీ వర్గాలతెలంగాణను ఏర్పాటు చేసే ప్రయత్నంచేస్తున్నారని ఆయన అన్నారు. కెసిఆర్‌ను తెలంగాణ ద్రోహిగా ఆయనఅభివర్ణించారు. తుపాకీవదిలిపెట్టిన కె.జి. సత్యమూర్తిఅలియాస్‌ శివసాగర్‌ వంటివారికిపీపుల్స్‌వార్‌ గురించి వ్యాఖ్యానించేఅర్హత లేదని ఆయన అన్నారు.పీపుల్స్‌వార్‌ రాజకీయ ఖైదీలనువదిలిపెట్టాలని వక్తలు డిమాండ్‌చేశారు.మాజీముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడిపై మొగిలిచెర్లబహిరంగ సభలో వక్తలు తీవ్రంగాదాడి చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రిడాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డినిమాత్రం వదిలేశారు. చర్చలనేపథ్యంలో మారిన పీపుల్స్‌వార్‌వైఖరికి ఇది అద్దం పడుతుంది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X