వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గద్దర్,వరవరరావు,కళ్యాణ్రావులపై కేసులు
వరంగల్:పీపుల్స్వార్ ప్రతినిధులువరవరరావు, గద్దర్,కళ్యాణ్రావులపై వరంగల్ జిల్లాఇంతెజార్ గంజ్ పోలీసులు క్రిమినల్కేసులు నమోదు చేశారు. వీరిపై ఆరుసెక్షన్ల కింద పోలీసులు కేసులుపెట్టారు. వీరి ముగ్గురిపై రాజద్రోహంకింద కేసు నమోదు చేశారు.
Story first published: Thursday, July 29, 2004, 23:53 [IST]