వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కృష్ణాడెల్టాకు నీటిపై టిఆర్యస్ మెలిక
హైదరాబాద్:నాగార్జున సాగర్ ఆయకట్టు కిందిరైతులకు నీళ్లు ఇవ్వకుండా కృష్ణాడెల్టాకు నీరు ఇస్తే సహించబోమనితెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్యస్)శాసనసభ్యులు హెచ్చరించారు.నాగార్జునసాగర్ కుడి, ఎడమకాలువల కింది ఆయకట్లకు నీళ్లుఇవ్వకుండా కృష్ణా డెల్టాకు నీరుఇవ్వకూడదని వారు ముఖ్యమంత్రిడాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డినికోరారు.
Story first published: Thursday, July 29, 2004, 23:53 [IST]