వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసులుచర్చలకు ఆటంకం కావు: జానారెడ్డి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:పీపుల్స్‌వార్‌ ప్రతినిధులపై పోలీసుకేసులు చర్చలకు ఆటంకం కావని హోంమంత్రి కె. జానారెడ్డి అన్నారు.వరంగల్‌ జిల్లా మొగిలిచెర్ల సభలోచేసిన ప్రసంగాలకు గానుపీపుల్స్‌వార్‌ ప్రతినిధులువరవరరావు, గద్దర్‌, కళ్యాణ్‌రావుపై పోలీసులు కేసులు పెట్టినవిషయం తెలిసిందే.

పోలీసులనుంచి నివేదిక అందిన తర్వాతనే పీపుల్స్‌వార్‌ప్రతినిధులపై పెట్టిన కేసుల గురించిమాట్లాడగలనని ఆయన అన్నారు.వివరాలు తెలిసిన తర్వాతమాట్లాడితే బాగుంటుందని ఆయనఅన్నారు. సభల్లో భావోద్వేగాలు,ఆవేశకావేషాలు బయట పడినంతమాత్రాన సభలకు అనుమతిఇవ్వకుండా మానుకోలేమని ఆయనచెప్పారు. పాటలు పాడడం, ఉపన్యాసాలుఇవ్వడం వంటివాటిని అక్కడి ప్రజలుస్వీకరించేవారు స్వీకరిస్తారని,వాటికి ప్రభుత్వం ఉద్రేకంగాప్రతిస్పందించడం సరి కాదని ఆయనఅన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X