వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కేసులుచర్చలకు ఆటంకం కావు: జానారెడ్డి
హైదరాబాద్:పీపుల్స్వార్ ప్రతినిధులపై పోలీసుకేసులు చర్చలకు ఆటంకం కావని హోంమంత్రి కె. జానారెడ్డి అన్నారు.వరంగల్ జిల్లా మొగిలిచెర్ల సభలోచేసిన ప్రసంగాలకు గానుపీపుల్స్వార్ ప్రతినిధులువరవరరావు, గద్దర్, కళ్యాణ్రావుపై పోలీసులు కేసులు పెట్టినవిషయం తెలిసిందే.
Comments
Story first published: Friday, July 30, 2004, 23:53 [IST]