వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దారకొండలోవార్‌ అమరవీరుల సంస్మరణసభ

By Staff
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం:విశాఖపట్నం జిల్లా దారకొండలోశుక్రవారం పీపుల్స్‌వార్‌ అమరవీరుల సంస్మరణ సభ జరిగింది.దారకొండలో పీపుల్స్‌వార్‌ అమరవీరుల స్థూపం నిర్మించారు. ఈ సభపీపుల్స్‌వార్‌ సాయుధ పోరాట మిత్రలఆధ్వర్యంలో జరిగింది. గోరుమాధవరావు ఈ సభకుఅధ్యక్షత వహించారు.

పీపుల్స్‌వార్‌అమరవీరుడు సత్యనారాయణరాసిన పునరంకితంపుస్తకాన్ని విప్లవ రచయితలసంఘం (విరసం) నాయకురాలుకృష్ణాబాయి ఆవిష్కరించారు. అంతకుముందు ఆదివాసీ రైతు కూలీ సంఘంఅధ్యక్షుడు సముద్రాలు పతావిష్కరణచేశారు. ఈ సందర్భంగా అమరులకుజోహార్లు అర్పిస్తూ గీతాలపన చేస్తూప్రదర్శనలు ఇచ్చారు. ఈ సభలోపీపుల్స్‌వార్‌ ప్రతినిధి, విరసంకార్యవర్గ సభ్యుడువరవరరావు కూడాపాల్గొన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X