వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
దారకొండలోవార్ అమరవీరుల సంస్మరణసభ
విశాఖపట్నం:విశాఖపట్నం జిల్లా దారకొండలోశుక్రవారం పీపుల్స్వార్ అమరవీరుల సంస్మరణ సభ జరిగింది.దారకొండలో పీపుల్స్వార్ అమరవీరుల స్థూపం నిర్మించారు. ఈ సభపీపుల్స్వార్ సాయుధ పోరాట మిత్రలఆధ్వర్యంలో జరిగింది. గోరుమాధవరావు ఈ సభకుఅధ్యక్షత వహించారు.
Comments
Story first published: Friday, July 30, 2004, 23:53 [IST]