వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అల్లుపైచిరంజీవి స్పందన: ప్రముఖల నివాళులు..

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీఅభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తామని ముఖ్యమంత్రిరాజశేఖరరెడ్డి అన్నారు. ఐటి ఆధారిత సేవలను గ్రామీణ ప్రాంతాలకు కూడావిస్తరింపజేస్తామని ఆయన చెప్పారు. ఎస్‌డిఇ ప్రమీల టెక్నో పార్కు,సత్యం సైబర్‌ స్పేస్‌కు శనివారం మాదాపూర్‌లో ఆయనప్రారంభోత్సవం చేశారు.

ఈ కార్యక్రమానికి కేంద్ర ఐటి మంత్రిమురసోలి మారన్‌ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.హైదరాబాద్‌లో డిజిటల్‌ టెక్నాలజీ విప్లవానికి ఈ సంస్ధ దోహదపడగలదనిఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ధిక మంత్రిరోశయ్య, సత్యం కంప్యూటర్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌రామలింగరాజు పాల్గొన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X