వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అల్లుపైచిరంజీవి స్పందన: ప్రముఖల నివాళులు..
హైదరాబాద్: రాష్ట్రంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీఅభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తామని ముఖ్యమంత్రిరాజశేఖరరెడ్డి అన్నారు. ఐటి ఆధారిత సేవలను గ్రామీణ ప్రాంతాలకు కూడావిస్తరింపజేస్తామని ఆయన చెప్పారు. ఎస్డిఇ ప్రమీల టెక్నో పార్కు,సత్యం సైబర్ స్పేస్కు శనివారం మాదాపూర్లో ఆయనప్రారంభోత్సవం చేశారు.
Comments
Story first published: Saturday, July 31, 2004, 23:53 [IST]