వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొలిక్కిరానిమణికుమారి సవతిపోరువ్యవహారం

By Staff
|
Google Oneindia TeluguNews

హౖౖెదరాబాద్‌: ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖరరెడ్డి శనివారం బెంగుళూరుకు బయలుదేరి వెళ్తున్నారు.ఆయన అక్కడ రెండు రోజుల పాటు కుటుంబసభ్యులతో గడుపుతారు.రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్మోహనరెడ్డిబెంగుళూరులో స్ధిరపడి వ్యాపారాలు చేసుకుంటున్నారు.

ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఈ మూడు నెలల కాలంలోరాజశేఖరరెడ్డి అధికార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు.ప్రతి ఆదివారం ఆయన రాజీవ్‌ పల్లెబాట కార్యక్రమంలోపాల్గొనటంతో ఆయనకు వారాంతపు విశ్రాంతి లేకుండా పోయింది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X