వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒడ్డుగూడెంసంఘటనపై న్యాయవిచారణ: వార్‌

By Staff
|
Google Oneindia TeluguNews

ఒడ్డుగూడెం సంఘటనలో దోషులైన పోలీసుఅధికారులను శిక్షించాలని కూడాపీపుల్స్‌వార్‌ డిమాండ్‌ చేసింది. ఈలేఖపై పీపుల్స్‌వార్‌ రాష్ట్ర కమిటికార్యదర్శి రామకృష్ణతో పాటు సిపి ఐ(యంయల్‌) జనశక్తి కార్యదర్శిఅమర్‌ కూడా సంతకం చేశారు. కాల్పులవిరమణను ప్రభుత్వం అసెంబ్లీలో గానీఅఖిల పక్ష సమావేశంలో గానీప్రకటించాలని వారు ప్రభుత్వాన్నికోరారు. నక్సలైట్లు ఆయుధాలతోతిరగకూడదనే షరతుసరైనది కాదని వారుఅభిప్రాయపడ్డారు.వరంగల్‌ జిల్లా ఒడ్డుగూడెంలో లక్ష్మణ్‌అనే నక్సలైట్‌ పీపుల్స్‌వార్‌ దళసభ్యులపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లోపీపుల్స్‌వార్‌ ఖమ్మం, వరంగల్‌జిల్లాల కార్యదర్శి యాదన్నగాయపడగా ఇద్దరు దళ సభ్యులుమరణించారు. లక్ష్మణ్‌ కోవర్టు అనిపీపుల్స్‌వార్‌ ఆరోపిస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X