వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఒడ్డుగూడెంసంఘటనపై న్యాయవిచారణ: వార్
ఒడ్డుగూడెం సంఘటనలో దోషులైన పోలీసుఅధికారులను శిక్షించాలని కూడాపీపుల్స్వార్ డిమాండ్ చేసింది. ఈలేఖపై పీపుల్స్వార్ రాష్ట్ర కమిటికార్యదర్శి రామకృష్ణతో పాటు సిపి ఐ(యంయల్) జనశక్తి కార్యదర్శిఅమర్ కూడా సంతకం చేశారు. కాల్పులవిరమణను ప్రభుత్వం అసెంబ్లీలో గానీఅఖిల పక్ష సమావేశంలో గానీప్రకటించాలని వారు ప్రభుత్వాన్నికోరారు. నక్సలైట్లు ఆయుధాలతోతిరగకూడదనే షరతుసరైనది కాదని వారుఅభిప్రాయపడ్డారు.వరంగల్ జిల్లా ఒడ్డుగూడెంలో లక్ష్మణ్అనే నక్సలైట్ పీపుల్స్వార్ దళసభ్యులపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లోపీపుల్స్వార్ ఖమ్మం, వరంగల్జిల్లాల కార్యదర్శి యాదన్నగాయపడగా ఇద్దరు దళ సభ్యులుమరణించారు. లక్ష్మణ్ కోవర్టు అనిపీపుల్స్వార్ ఆరోపిస్తోంది.
Comments
Story first published: Sunday, August 1, 2004, 23:53 [IST]