వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కొన్నిపార్టీలతోనే చర్చలపై బిజెపిఅభ్యంతరం
హైదరాబాద్:రాష్ట్రంలోని భూమి సమస్యపైముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి కొన్ని పార్టీల అభిప్రాయాలనేతీసుకోవడం పట్ల భారతీయ జనతా పార్టీ(బిజెపి) రాష్ట్ర సీనియర్నాయకుడు, మాజీ కేంద్ర మంత్రిచెన్నమనేని విద్యాసాగరరావుతప్పు పట్టారు. భూసమస్యపరిష్కారానికి ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డి సిపి ఐ, సిపియం నాయకులతోసోమవారం చర్చించారు.
Story first published: Tuesday, August 3, 2004, 23:53 [IST]