వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణపై తుది నిర్ణయంహైకమాండ్దే
శ్రీకాకుళం/విశాఖపట్నం:ఫైనల్లో ప్రభుత్వంతో పీపుల్స్వార్,జనశక్తి పార్టీల నాయకులే చర్చలుజరుపుతారని పీపుల్స్వార్ప్రతినిధి, విప్లవ రచయితల సంఘం(విరసం) కార్యవర్గ సభ్యుడువరవరరావు అన్నారు. చర్చలు సెమీఫైనల్కు చేరుకున్నాయని హోంమంత్రి కె. జానారెడ్డే అన్నారని,అందువల్ల పీపుల్స్వార్, జనశక్తిపార్టీ నాయకులే ఫైనల్లో చర్చల్లోపాల్గొంటారని ఆయన విలేకరులతోఅన్నారు.
Comments
Story first published: Tuesday, August 3, 2004, 23:53 [IST]