వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
క్షమించని రాష్ట్రపతి: ధనుంజయ్ ఉరి ఖాయం
న్యూఢిల్లీ: పద్నాలుగేళ్ళ విద్యార్ధినిపైఅత్యాచారం జరిపి హత్య చేసిన ధనుంజయ్ చటర్జీకి క్షమాభిక్షపెట్టడానికి రాష్ట్రపతి ఎపిజె అబ్దుల్ కలాం నిరాకరించినట్టుబుధవారం వెల్లడైంది. ధనుంజయ్హేతల్ పరేఖ్ అనే స్కూలు విద్యార్ధినిపై పదేళ్ళ క్రితం అత్యాచారం జరిపిహత్య చేశాడు. పశ్చిమ బెంగాల్కు చెందిన కింది కోర్టు అతనికిఉరిశిక్ష విధించింది.
Comments
Story first published: Wednesday, August 4, 2004, 23:53 [IST]