వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మా స్ధలంకోసం సిఎంను కలిసిన సినిమా ప్రముఖులు
హైదరాబాద్:మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ప్రతినిధులుఆక్కినేని నాగేశ్వరరావు నాయకత్వంలోముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డినిబుధవారం ఉదయం ఆయన నివాసంలోకలుసుకుని తమ సంఘానికి బంజారాహిల్స్,జూబిలీహిల్స్,మాదాపూర్ ప్రాంతాల్లో రెండుఎకరాల స్ధలం కేటాయించవలసిందిగాకోరారు. సినిమా ఆర్టిస్టులు వృత్తి నైపుణ్యంపెంచుకోడానికి ఈ స్ధలంలో వివిధ వసతులుకల్పించుకుంటామని అక్కినేనినాగేశ్వరరావు ముఖ్యమంత్రినికోరారు. అక్కినేనితో పాటు ప్రముఖ నటులుచిరంజీవి, నాగార్జున, వెంకటేష్ తదితరులురాజశేఖరరెడ్డిని కలుసుకున్నారు.
Comments
Story first published: Wednesday, August 4, 2004, 23:53 [IST]