వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మా స్ధలంకోసం సిఎంను కలిసిన సినిమా ప్రముఖులు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ప్రతినిధులుఆక్కినేని నాగేశ్వరరావు నాయకత్వంలోముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డినిబుధవారం ఉదయం ఆయన నివాసంలోకలుసుకుని తమ సంఘానికి బంజారాహిల్స్‌,జూబిలీహిల్స్‌,మాదాపూర్‌ ప్రాంతాల్లో రెండుఎకరాల స్ధలం కేటాయించవలసిందిగాకోరారు. సినిమా ఆర్టిస్టులు వృత్తి నైపుణ్యంపెంచుకోడానికి ఈ స్ధలంలో వివిధ వసతులుకల్పించుకుంటామని అక్కినేనినాగేశ్వరరావు ముఖ్యమంత్రినికోరారు. అక్కినేనితో పాటు ప్రముఖ నటులుచిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌ తదితరులురాజశేఖరరెడ్డిని కలుసుకున్నారు.

ఈసందర్భంగా రాజశేఖరరెడ్డి ఒక జోక్‌వేశారు. అందరికీ స్ధలాలు ఇచ్చేనటుడు మురళీమోహన్‌ ఇక్కడఉన్నారు. ఆయనను అడకుండా నన్నుస్ధలం అడగడం చిత్రంగా ఉంది ఆన్నారు.ఒక సంఘం కోసం అడుగుతున్నారుకాబట్టి ఈ విషయం పరిశీలిస్తానని ఆయనహామీ ఇచ్చారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X