వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విద్యుత్‌సంస్కరణలు కొనసాగుతాయి:వైయస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:తమ ప్రభుత్వం విద్యుత్‌సంస్కరణలకు కట్టుబడి వున్నదనిముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖర్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఫిక్కిసదస్సులో ఆయన గురువారంమాట్లాడారు. రైతులకు ఉచిత విద్యుత్‌ఇవ్వడం విద్యుత్‌ సంస్కరణలకువ్యతిరేకం కాదని ఆయన అన్నారు.

విద్యుత్‌నష్టాలను వచ్చే రెండేళ్లలో ముప్పైశాతం నుంచి పదిహేను శాతానికితగ్గించనున్నట్లు ఆయన తెలిపారు.విద్యుత్‌ రంగంలో స్వయం సమృద్ధిసాధించేలా చర్యలు తీసుకుంటామనిఆయన చెప్పారు. రాష్ట్రంలో ఖాయిలాపడిన పరిశ్రమలపునరుద్ధరణకు చర్యలుతీసుకుంటున్నామని, ఇందుకు ప్రత్యేకనిధిని కూడా ఏర్పాటు చేశామని ఆయనచెప్పారు. పారిశ్రామికాభివృద్ధికిప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందిస్తుందని,ఇందుకు మౌలిక వసతులనుకల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామనిఆయన అన్నారు. సహకార పంచదారకర్మాగారాలను ప్రైవేట్‌పరంచేయబోమని, అదనపు సిబ్బందికి విఆర్‌యస్‌ను అమలు చేస్తామని ఆయనచెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X