వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
దళసభ్యులపై కాల్పులు జరిపింది లక్ష్మణే:ప్రత్యక్ష సాక్షి
వరంగల్:వరంగల్ జిల్లా ఒడ్డుగూడెం కాల్పులసంఘటనకు సంబంధించిన ప్రత్యక్షసాక్షి సాత్రాజు శ్రీనివాస్తో సహా నలుగురునక్సలైట్లు గురువారం జిల్లా పోలీసుసూపరింటిండెంట్ శ్రీనివాస్ రెడ్డిముందు లొంగిపోయారు. లొంగిపోయిననలుగురిలో ఇద్దరు పీపుల్స్వార్దళ సభ్యులు కాగా ఒకరు ప్రజాప్రతిఘటన నక్సలైట్ మరొకరుసిపియు ఎస్ ఐ నక్సలైట్.
Story first published: Thursday, August 5, 2004, 23:53 [IST]