వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ.

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:డిపాజిట్‌దార్లు ఇరవై వేల రూపాయలుతీసుకోవడానికి వీలు కల్పించాలని రాష్ట్రహైకోర్టు గ్లోబల్‌ ట్రస్టు బ్యాంక్‌ (జిటిబి)నిఆదేశించింది. ఈ మేరకు హైకోర్టుగురువారం మధ్యంతరఉత్తర్వులు జారీ చేసింది.

కేవలంపది వేల రూపాయలు మాత్రమేతీసుకోవడానికి వీలు కల్పిస్తూ పరిమితివిధించడం అన్యామంటూ కొందరుడిపాజిటుదార్లు హైకోర్టునుఆశ్రయించారు. దీంతో హైకోర్టుగురువారంనాడు ఆ ఆదేశాలు జారీచేసింది. పది వేల రూపాయల కన్నా ఎక్కువసొమ్మును తీసుకోవడానికి వీలు కల్పించేనిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం ఇటీవలసూచనప్రాయంగా చెప్పిన విషయంతెలిసిదే.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X