వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాయుధరాజకీయ ప్రచారం తగదు:జానారెడ్డి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:చర్చలు జరుగుతున్న సమయంలోతుపాకులతో రాజకీయ ప్రచారంచేసుకోరాదని పీపుల్స్‌వార్‌కుసూచించినట్లు రాష్ట్ర హోం మంత్రి కె.జానారెడ్డి చెప్పారు. ఆయుధాలువదిలిపెట్టాలని ప్రభుత్వంపీపుల్స్‌వార్‌కు సూచించలేదనిఆయన గురువారం విలేకరులసమావేశంలో స్పష్టంచేశారు.

ఈనెల పదవ తేదీలోగా చర్చల్లో పాల్గొనేప్రభుత్వ ప్రతినిధుల పేర్లుప్రకటిస్తామని ఆయన చెప్పారు.కోవర్టు ఆరోపణలపై నిజ నిర్ధారణకమిటీ వేసినట్లు ఆయన తెలిపారు.కాల్పుల విరమణ పర్యవేక్షణకమిటీలో రిటైర్డ్‌ ఐ ఎ యస్‌ అధికారిగోపాలరావు, సీనియర్‌ జర్నలిస్టు కె.రామచంద్రమూర్తి కూడా వుంటారనిఆయన చెప్పారు. చర్చల సమయంలోపీపుల్స్‌వార్‌ రాజకీయ ప్రచారాన్నిచేపట్టడాన్ని అనుమతించబోమని ఆయనచెప్పారు. ఈ మేరకు పీపుల్స్‌వార్‌కుపంపడానికి ప్రభుత్వం రాసిన లేఖనుఆయన ప్రజా గాయకుడు గద్దర్‌కుఅందజేశారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X