వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ అమెరికన్‌ ఎంబసీ వద్దగట్టి భద్రత

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఆమెరికన్‌రాయబార కార్యాలయం, ఆమెరికన్‌ సెంటర్‌ వద్దగురువారం గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. టెర్రరిస్టులు దాడిచేసే అవకాశముందని ఇక్కడి అమెరికన్‌ కార్యాలయాలఅధికారులకు అమెరికా నుంచి సమాచారం అందింది.

దీనితో కొన్నికార్యాలయాలను గురువారం మూసివేశారు. టెర్రరిస్టులుగురువారం ఈ కార్యాలయాలపై మాన వ బాంబులతో దాడికి దిగవచ్చని అమెరికన్‌ ఇంటిలిజెన్స్‌ అధికారులకు సమాచారంఅందింది. దీనితో ఢిల్లీ పోలీసులు ఆమెరికన్‌ కార్యాలయాల వద్దభద్రతా ఏర్పాట్లను అధికం చేశారు. గస్తీని కూడా పెంచారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X