వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆయుధాలు వీడం: బాబును వదలం:వార్
చంద్రబాబు నాయుడిపై ఒక కన్నేసిఉంచామని ఆయన చెప్పారు. పీపుల్స్వార్ వ్యవస్ధ్ధాపకనాయకుడు సత్యమూర్తి దిగజారి పోయి ప్రభుత్వ ఏజెంటుగామారిపోయారని ఆయన విమర్శించారు. నక్సలైట్లంటే భయంతోనేఆయన చర్చలకు అనుకూలంగా మాట్లాడుతున్నారనిరామకృష్ణ అభిప్రాయపడ్డారు. ఈనాడు గ్రూపు సంస్ధల అధిపతిరామోజీరావు నిరంకుశ దళారీ బూర్జువా వర్గానికినిఖార్సైన ప్రతినిధి అని, ఆయన ప్రజల వ్యతిరేకి అని చెప్పారు. చంద్రశేఖరరావుతెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాడని రామకృష్ణవిమర్శించారు. ఆయన చెబుతున్నంత త్వరగా తెలంగాణఏర్పడదన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితప్రజావ్యతిరేకి అని,ఆమెకు హైదరాబాద్లో ఉన్న ఆస్ధులనుపీపుల్స్వార్ స్వాధీనం చేసుకుని ప్రజల పరం చేసే విషయంఆలోచిస్తామని ఆయన అన్నారు.
Comments
Story first published: Thursday, August 5, 2004, 23:53 [IST]