వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శాశ్వతప్రాతిపదికపై మేఘమథనం: మంత్రి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:రాష్ట్రంలో మేఘ మథనాన్నినిరంతరాయంగాకొనసాగించనున్నట్లు రాష్ట్రవ్యవసాయ శాఖ మంత్రి రఘువీరారెడ్డి చెప్పారు. శాశ్వత ప్రాతిపదికపైదుర్బిక్ష ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్నికొనసాగిస్తామని ఆయన శుక్రవారంవిలేరకుల సమావేశంలోచెప్పారు.

ఉత్తరతెలంగాణలో ఈ నెల పదిహేనవ తేదీనుంచి మేఘమథనం జరుపుతామని,ఇందుకు కరీంనగర్‌లో రాడార్‌నుఏర్పాటు చేశామని ఆయన చెప్పారు.రైతులకు మూడు వందల కోట్లరూపాయల పంట రుణాలను మంజూరుచేసినట్లు, ఇందులో ఇప్పటి వరకు నూటాపది కోట్ల రూపాయలు విడుదల చేసినట్లుఆయన తెలిపారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X