వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
శాశ్వతప్రాతిపదికపై మేఘమథనం: మంత్రి
హైదరాబాద్:రాష్ట్రంలో మేఘ మథనాన్నినిరంతరాయంగాకొనసాగించనున్నట్లు రాష్ట్రవ్యవసాయ శాఖ మంత్రి రఘువీరారెడ్డి చెప్పారు. శాశ్వత ప్రాతిపదికపైదుర్బిక్ష ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్నికొనసాగిస్తామని ఆయన శుక్రవారంవిలేరకుల సమావేశంలోచెప్పారు.
Comments
Story first published: Friday, August 6, 2004, 23:53 [IST]