వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రచారం, సాయుధ సంచారంవేర్వేరు: సిపిఐ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:పీపుల్స్‌వార్‌ నక్సలైట్లకు,ప్రభుత్వానికి మధ్య చర్చలకుషరతులు ఉండరాదని భారతకమ్యూనిస్టు పార్టీ (సిపి ఐ) రాష్ట్ర సహాయకార్యదర్శి నారాయణ అన్నారు. ఇరుపక్షాల మధ్య బేషరతుగా చర్చలుజరగాలని ఆయన శుక్రవారంవిలేకరుల సమావేశంలోఅభిప్రాయపడ్డారు.

ప్రజాస్వామికపద్ధతుల్లో చర్చలుజరుగుతున్పప్పుడు రాజకీయప్రచారం చేసుకోవడం వేరు,ఆయుధాలతో తిరగడం వేరని ఆయనఅన్నారు. గత ప్రభుత్వం లాగాఆయుధాలు విసర్జిస్తేనే చర్చలుజరుపుతామని ప్రస్తుత ప్రభుత్వంఅనడం లేదని, చర్చల సందర్భంలోఆయుధాలు ధరించకూడదనిమాత్రమే కోరుతోందని, ఇదిఅభ్యంతరకరమైందేమీ కాదనిఆయన అన్నారు. చర్చల విషయంలో ఇరుపక్షాలు జాగ్రత్తగా పావులు కదపాలనిఆయన అభిప్రాయపడ్డారు. నక్సలైట్‌సమస్య శాంతి భద్రతల సమస్యకాదని, సామాజిక, రాజకీయ, ఆర్థికసమస్య అని తాము ముందు నుంచీచెబుతూనే వున్నామని ఆయన గుర్తుచేశారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X