వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రచారం, సాయుధ సంచారంవేర్వేరు: సిపిఐ
హైదరాబాద్:పీపుల్స్వార్ నక్సలైట్లకు,ప్రభుత్వానికి మధ్య చర్చలకుషరతులు ఉండరాదని భారతకమ్యూనిస్టు పార్టీ (సిపి ఐ) రాష్ట్ర సహాయకార్యదర్శి నారాయణ అన్నారు. ఇరుపక్షాల మధ్య బేషరతుగా చర్చలుజరగాలని ఆయన శుక్రవారంవిలేకరుల సమావేశంలోఅభిప్రాయపడ్డారు.
Comments
Story first published: Friday, August 6, 2004, 23:53 [IST]