వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నక్సల్స్‌పైనిఘా కొనసాగుతూనే ఉంది: డిజిపి

By Staff
|
Google Oneindia TeluguNews

తిరుపతి:నిషేధం లేకున్నా నిఘా ద్వారానక్సలైట్లకు సంబంధించినసమాచారం సేకరిస్తూనే వున్నామనిపోలీసు డైరెక్టర్‌ జనరల్‌ (డిజిపి)ఎస్‌. ఆర్‌. సుకుమార చెప్పారు.ప్రత్యేకంగా చర్యలుతీసుకోకపోయినప్పటికీభద్రతపై అలసత్వం ప్రదర్శించడంలేదని ఆయన శుక్రవారంవిలేకరులతో అన్నారు.

ప్రభుత్వానికి,నక్సలైట్లకు మధ్యజరుగుతున్న చర్చలకు పోలీసుల వల్లఅంతరాయం కలుగకుండా జాగ్రత్తపడుతున్నామని ఆయన చెప్పారు.గతంలో జరిగిన జరిగిన చర్చల కన్నాప్రస్తుతం జరుగుతున్న చర్చలుఎక్కువ ఫలప్రదమయ్యేఅవకాశాలున్నాయని ఆయనఅభిప్రాయపడ్డారు. అలిపిరి సంఘటననిందితులపై కేసులుఉపసంహరించుకునే ప్రసక్తి లేదనిఆయన స్పష్టం చేశారు. ఈ కేసులుఉపసంహరించుకోవాలని నక్సలైట్లుడిమాండ్‌ చేసినా అంగీకరించబోమనిఆయన చెప్పారు.నక్సలైట్లతోమన ప్రభుత్వం జరుపుతున్నచర్చల పట్ల ఇతర రాష్ట్రాలు ఆసక్తిప్రదర్శిస్తున్నాయని ఆయన అన్నారు.ఒరిస్సా, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో కూడానక్సలైట్లు చర్చలకు ముందుకువస్తున్నట్లు ఆయన తెలిపారు.చర్చలను ఆసరాగా చేసుకునినక్సలైట్లు పుంజుకుంటారేమో, వారిరిక్రూట్‌మెంట్‌పెంచుకుంటారేమోనని ఆ రాష్ట్రాలుఅనుమానాలు వ్యక్తం చేశాయని, అయితేఅటువంటి సూచనలేవీ లేవని, పెద్దయెత్తున బలం పుంజుకునే పరిస్థితిలేదని తాను వివరించానని ఆయనచెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X