వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నక్సల్స్పైనిఘా కొనసాగుతూనే ఉంది: డిజిపి
తిరుపతి:నిషేధం లేకున్నా నిఘా ద్వారానక్సలైట్లకు సంబంధించినసమాచారం సేకరిస్తూనే వున్నామనిపోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి)ఎస్. ఆర్. సుకుమార చెప్పారు.ప్రత్యేకంగా చర్యలుతీసుకోకపోయినప్పటికీభద్రతపై అలసత్వం ప్రదర్శించడంలేదని ఆయన శుక్రవారంవిలేకరులతో అన్నారు.
Comments
Story first published: Friday, August 6, 2004, 23:53 [IST]