వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాజీ స్పీకర్‌వెంకట్రావు కన్నుమూత

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:శాసనసభ మాజీ స్పీకర్‌ నిశ్శంకవెంకట్రావు శుక్రవారం కన్నుమూశారు. ఆయన చాలా కాలంగా తనకుమారుడు ఉమా మహేశ్వరరావుఇంట్లో ఉంటున్నారు. అస్వస్థత కారణంగాఒక ప్రైవేట్‌ ఆస్పత్రికి ఆయననుచేర్చారు. అయితే అప్పటికే ఆయనమరణించినట్లు వైద్యులుచెప్పారు.

వెంకట్రావు1972 - 76మధ్య కాలంలో గుంటూరు రెండో నియోజకవర్గం నుంచి శాసనసభకుప్రాతినిధ్యం వహించారు. 1985- 90మధ్యకాలంలో తెనాలి నుంచిలోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. ?లో ఆయన యన్టీ రామారావునాయకత్వంలోని తెలుగుదేశం పార్టీలోచేరారు. ఆ తర్వాత కొంత కాలంశాసనసభ స్పీకర్‌గా పనిచేశారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X