వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మాజీ స్పీకర్వెంకట్రావు కన్నుమూత
హైదరాబాద్:శాసనసభ మాజీ స్పీకర్ నిశ్శంకవెంకట్రావు శుక్రవారం కన్నుమూశారు. ఆయన చాలా కాలంగా తనకుమారుడు ఉమా మహేశ్వరరావుఇంట్లో ఉంటున్నారు. అస్వస్థత కారణంగాఒక ప్రైవేట్ ఆస్పత్రికి ఆయననుచేర్చారు. అయితే అప్పటికే ఆయనమరణించినట్లు వైద్యులుచెప్పారు.
Comments
Story first published: Friday, August 6, 2004, 23:53 [IST]