వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాలల హృద్రోగ చికిత్సలు ఇకఉచితం!

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:పద్దెనిమిదేళ్ళ లోపు బాలల హృద్రోగ చికిత్సలు ఉచితంగా జరిపించాలనిరాష్ట్ర ప్రభుత్వం స్ధూలంగా నిర్ణయం తీసుకుంది.

ఈ అంశంపైసోమవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్టుముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి శనివారం ఢిల్లీలో ప్రకటించారు. హృద్రోగంతో మృతి చెందిన శోభన్‌ కుటుంబసభ్యులకుయాభై వేలరూపాయల తక్షణ నష్టపరిహారాన్ని ప్రకటించారు.హృద్రోగ బాలల చికిత్సకు రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే తొమ్మిది ప్రైవేటుఆస్పత్రులను గుర్తించింది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X