వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
క్రికెట్ బోర్డుకు రమీజ్రాజారాజీనామా
ఇస్లామాబాద్: పాకిస్ధాన్ క్రికెట్బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ రమీజ్ రాజా రాజీనామా చేశారు. వచ్చేసీజన్లో టీవీ వ్యాఖ్యాతగా బిజీగా ఉంటూ చీఫ్ ఎగ్జిక్యూటివ్బాధ్యతలను నిర్వర్తించలేనని ఆయన రాజీనామా లేఖలోపేర్కొన్నారు. రమీజ్ రాజీనామాను పిసిబి చైర్మన్ యాహ్యార్ ఖాన్ఆమోదించారు.
Comments
Story first published: Saturday, August 7, 2004, 23:53 [IST]