వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై తుది నిర్ణయంఅధిష్టానానిదే:డిఎస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: పెద్దరాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖరరెడ్డి అనడాన్ని పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌సమర్ధించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై కాంగ్రెస్‌అధిష్టానవర్గానిదే తుది నిర్ణయమని ఆయన శనివారంఇక్కడ వ్యాఖ్యానించారు.

తెలంగాణ విషయంలో రెండో ఎస్సార్సీకేకాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రసమితితో సీట్ల సర్దుబాటు ఒప్పదంలో కూడా ఈ విషయం స్పష్టం చేశామనిఆయన వెల్లడించారు. పెద్ద రాష్ట్రాలు పెట్టుబడులనుఆకర్షించగలవని, ఆ విధంగా అభివృద్ధి సాధించడం ద్వారావెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయవచ్చని ఆయనఅన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X