వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అధిక చమురు ఉత్పత్తికై ప్రధానిని కోరిన వైఎస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢి ల్లీ: కృష్ణ-గోదావరి బేసిన్‌లోచమురు, సహజ వాయువుల ఉత్పత్తిపెంచడానికి చర్యలు తీసుకోవలసిందిగా ముఖ్యమంత్రిరాజశేఖరరెడ్డి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను కోరారు.శనివారం ప్రధానితో సమావేశమైన ఆయన అనేక విషయాలపైచర్చించారు.

ఒఎన్‌జిసి ఉన్నతాధికారులను పిలిపించిన ప్రధాని వైఎస్‌విన్నపంపై వెంటనే చర్యలు తీసుకోవలసిందిగా ఆదేశించారు. రేపుగుంటూరు జిల్లాలో జరుగనున్న రాజీవ్‌ పల్లెబాటకార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు కాంగ్రెస్‌ రాష్ట్రవ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్‌ సింగ్‌ కూడా పాల్గొంటారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X