వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరో గుండెజబ్బు బాలుడి మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:హృద్రోగ చికిత్స పొందుతున్నపిల్లల్లో మంగళవారం మరొకబాలుడు మరణించాడు. హృద్రోగచికిత్స పొందుతున్న సైదులు అనేపదేళ్ల బాలుడు నీలోఫర్‌ అస్పత్రిలోమృతి చెందాడు. దీంతో హృద్రోగ చికిత్సపొందుతూ మరణించిన పిల్లల సంఖ్యమూడుకు చేరుకుంది.

వైద్యులనిర్లక్ష్యం వల్లనే సైదులుమరణించాడని మాదిగ రిజర్వేషన్‌పోరాట సమితి (యం ఆర్‌పియస్‌), మహాసంఘర్షణ సమితి (యంయస్‌యస్‌)ఆరోపిస్తూ నీలోఫర్‌ ఆస్పత్రి వద్దఆందోళనకు దిగాయి. హృద్రోగ పిల్లలతోరాష్ట్ర సదస్సు జరిగిన రోజు ఒక బాలుగుమరణించగా, మరో బాలుడు కేర్‌ఆస్పత్రిలో మరణించాడు.కేర్‌ఆస్పత్రిలో బాలుడి మృతి సందర్భంగాఆందోళనకు దిగిన యంయస్‌యస్‌నాయకుడు మంద కృష్ణ మాదిగనుపోలీసులు సోమవారంనాడు పోలీసులుఅరెస్టు చేశారు. ఆయనమంగళవారంనాడు బెయిల్‌పైవిడుదలయ్యారు. ఆస్పత్రుల్లోహృద్రోగ పిల్లలకు జరుగుతున్నచికిత్స తీరుతెన్నులనుపరిశీలిస్తామని ఆయన బెయిల్‌పైవిడుదలైన వెంటనే చెప్పారు.ఇదిలావుంటే,పిల్లలకు చికిత్స జరుగుతున్నతీరును తెలుగుదేశం పార్టీనిజనిర్ధారణ కమిటీ ప్రతినిధులుఆస్పత్రులను సందర్శించితెలుసుకున్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X