వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వార్ముఖాముఖి చర్చల వల్లే ఫలితం:సిపియం
విజయవాడ:ప్రభుత్వానికి, పీపుల్స్వార్కుమధ్య ముఖాముఖి చర్చలు జరిగితేనేఫలితం వుంటుందని సిపియం రాష్ట్రకార్యదర్శి బి. వి. రాఘవులు అన్నారు.మధ్యవర్తుల ద్వారా, మీడియా ద్వారామాట్లాడుకోవడం వల్ల ఫలితంఅంతగా వుండదని ఆయనమంగళవారం విలేకరులతోఅన్నారు.
Comments
Story first published: Tuesday, August 10, 2004, 23:53 [IST]