వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నరేంద్రఉద్వాసనకు సిపిఐ డిమాండ్
కడప:కేంద్ర మంత్రి, దర్శక నిర్మాత దాసరినారాయణరావుకు చీటింగ్ కేసులోకడప జిల్లా ప్రొద్దుటూరు కోర్టు సమన్లుజారీ చేసింది. చెల్లని చెక్ ఇచ్చారనేఆరోపణపై దాసరికి కోర్టు ఈ సమన్లు జారీచేసింది.
దాసరినారాయణరావు తన వద్దరెండు వేల రెండులో రెండు లక్షలపదిహేను వేల రూపాయలుతీసుకున్నారని, దానికి బ్యాంక్ ఆఫ్ బరోడాచెక్ ఇచ్చారని, దాసరి ఇచ్చిన ఆ చెక్చెల్లలేదని శంకర్ అనే సినిమాపంపిణీదారుడు కోర్టులో ఫిర్యాదుచేశాడు. ఈ ఫిర్యాదు మేరకు కోర్టుదాసరికి సమన్లు జారీ చేస్తూ వచ్చే నెలమూడో తేదీన కోర్టులో హాజరు కావాల్సిందిగాఆదేశించింది. దీనికి సంబంధించిన పత్రాలనుస్పీకర్కు అందించాలని కోర్టుఆదేశించింది.
Comments
Story first published: Wednesday, August 11, 2004, 23:53 [IST]