వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నరేంద్రఉద్వాసనకు సిపిఐ డిమాండ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

కడప:కేంద్ర మంత్రి, దర్శక నిర్మాత దాసరినారాయణరావుకు చీటింగ్‌ కేసులోకడప జిల్లా ప్రొద్దుటూరు కోర్టు సమన్లుజారీ చేసింది. చెల్లని చెక్‌ ఇచ్చారనేఆరోపణపై దాసరికి కోర్టు ఈ సమన్లు జారీచేసింది.

దాసరినారాయణరావు తన వద్దరెండు వేల రెండులో రెండు లక్షలపదిహేను వేల రూపాయలుతీసుకున్నారని, దానికి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాచెక్‌ ఇచ్చారని, దాసరి ఇచ్చిన ఆ చెక్‌చెల్లలేదని శంకర్‌ అనే సినిమాపంపిణీదారుడు కోర్టులో ఫిర్యాదుచేశాడు. ఈ ఫిర్యాదు మేరకు కోర్టుదాసరికి సమన్లు జారీ చేస్తూ వచ్చే నెలమూడో తేదీన కోర్టులో హాజరు కావాల్సిందిగాఆదేశించింది. దీనికి సంబంధించిన పత్రాలనుస్పీకర్‌కు అందించాలని కోర్టుఆదేశించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X